Friday, April 24, 2020

ఎస్సీ, ఎస్టీల్లో సంపన్నులు రిజర్వేషన్‌ ఫలాలు లాక్కుపోతున్నారు - SC

రిజర్వేషన్‌ కులాల జాబితాలు సవరించాలి - SC

Apr 24 2020       @ 02:19 AM హోం జాతీయం

ఎస్సీ, ఎస్టీల్లో సంపన్నులు రిజర్వేషన్‌ ఫలాలు లాక్కుపోతున్నారు
అసలైన పేదలకు అందకుండా చేస్తున్నారు
జాబితాలు మార్చరాదన్న రూలేం లేదు
ఆ జాబితాలు పరమ పవిత్రమేమీ కాదు
మారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులకు
అనుగుణంగా కులాల జాబితాలు మార్చాలి
చాన్స్‌ దక్కనివారు ఆవేదన చెందుతున్నారు
ఏపీ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

‘‘రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించే కులాల జాబితాలు మార్చాల్సిందే..  70 ఏళ్లుగా ఈ ఫలాలను అనుభవిస్తున్న వారు అసలైన పేదలకు అవి దక్కకుండా అడ్డుపడుతున్నారు. వారు దోచుకోకుండా చూడాలంటే కులాల లిస్టులు మార్చాలి. అయితే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ శాతాన్ని మార్చాల్సిన పనిలేదు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లు, ఇందిరా సహానీ (మండల్‌ కమిషన్‌) కేసులో సుప్రీంకోర్టు సూచించినట్లు ఈ జాబితాలను మార్చే పనిని చేపట్టడం ప్రభుత్వ కర్తవ్యం. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నాం....’’

 ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం

సామాజిక అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం

పదేళ్లలోగా అంతం కావాలని తొలుత రాజ్యాంగ నిర్ణేతలు

లక్షించారు. కానీ, ప్రభుత్వాలు క్రమేణా సవరణలు తెచ్చి వాటికి గండి కొట్టాయి. జాబితాలు మార్చకుండా, రిజర్వేషన్‌ నిబంధనలను మార్చకుండా అలానే వదిలేశాయి.

సుప్రీం ధర్మాసనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు, ప్రస్తుతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి ఆర్థిక స్థితికి అనుగుణంగా రిజర్వేషన్‌ కులాల జాబితాలు మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీల్లో సంపన్నులే రిజర్వేషన్‌ ఫలాలు లాక్కుపోతున్నారని, అసలైన పేదలకు, అవి దక్కాల్సినవారికి దక్కకుండా అడ్డుపడుతున్నారని గట్టిగా అభిప్రాయపడింది. ‘‘కులాల జాబితాలు సవరించడం తప్పనిసరి. అది జరిగినపుడే రిజర్వేషన్‌ ఫలాలను -ఇప్పటికే వాటిని అనుభవిస్తున్న వారు తన్నుకుపోకుండా చూడగలం’’ అని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ ఏరియాల్లో టీచింగ్‌ పోస్టులను నూరు శాతం ఎస్టీలకే కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అడ్డంగా కొట్టేస్తూ వెలువరించిన 152-పేజీల తీర్పులో ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని 341వ అధికరణం కింద రాష్ట్రపతి ఎస్సీ ఎస్టీ జాబితాలను నోటిఫై చేస్తారు.


వీటిని ఎప్పటికప్పుడు మార్చాలన్నది సుప్రీం బెంచ్‌ తాజా తీర్పు.  ఇందిరా సహానీ (మండల్‌ కమిషన్‌) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ- ‘రిజర్వేషన్‌ కులాల జాబితాలు పరమ పవిత్రమేమీ కాదు...అవి మార్చకూడదన్న రూలు కూడా ఏమీ లేదు’ అని జడ్జీల్లో ఒకరైన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా స్పష్టం చేశారు. రాకేశ్‌ కుమార్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పును కూడా ఉటంకిస్తూ- ‘మారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా- ఎప్పటికప్పుడు కులాల జాబితాలను సమీక్షించాలి’ అని కూడా పేర్కొన్నారు.

‘రిజర్వేషన్‌ ఫలాలు అందడం లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని అనేక వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఇన్నేళ్ల రిజర్వేషన్‌ విధానం వల్ల అనేకులు సంపన్నులయారు. ఇవి అందని వర్గాలనేకం సామాజికంగా ఉన్నతస్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ సంపన్నవర్గాలు వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నాయి. ఇది అంతర్గతంగా రిజర్వేషన్‌కు అర్హులైన వర్గాల్లోనే ఓ రకమైన ఘర్షణకు దారితీస్తోంది. ఎవరు అర్హులన్న ప్రశ్నకు తావిస్తోంది’ అని జస్టిస్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం ఆర్‌ షా, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కులాల జాబితాలు సవరించాలంటూ సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ చేసిన వాదనతో బెంచ్‌ ఏకీభవించింది.

‘‘ప్రభుత్వాలు నియమించిన  కమిషన్లు... కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఎత్తేయాలని, మరికొన్ని వర్గాలను కులాల జాబితాలో చేర్చాలని సూచిస్తూ వచ్చాయి. జాబితాలు సవరించాలని కూడా సిఫారసు చేశాయి. అలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్నపుడు వాటిపై సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ఆ నివేదికలకు అనుగుణంగా జాబితాల్లో మార్పులు చేర్పులు చేస్తే వాటిని కేంద్ర సర్కార్‌కు నివేదించాలి’’ అని బెంచ్‌ పేర్కొంది. (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్‌ కేసులో షెడ్యూల్డ్‌ ఏరియాలోని టీచింగ్‌ పోస్టులను నూరు శాతం ఎస్టీలకు కేటాయించడం ద్వారా ఎస్సీలకు, బీసీలకు తగిన అవకాశం దక్కకుండా చేశారని బెంచ్‌ అభిప్రాయపడింది. ‘రిజర్వేషన్ల మౌలిక లక్ష్యం దామాషా ప్రాతిపదిక కాదు.

సరిపడ్డ రీతిలోఈ రిజర్వేషన్‌ కలగజేయడం. రూల్‌ ప్రకారం ఎస్టీలకు ఇవ్వాల్సినది 6 శాతం రిజర్వేషన్‌ మాత్రమే. ఏకంగా నూరు శాతం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఇలా కలగజేయడం షెడ్యూల్డ్‌ ఏరియాలో నివాసితులు కాని గిరిజనుల హక్కులు కూడా కాలరాయడమే. రాష్ట్రపతి ఉత్తర్వు- 371డీ ప్రకారం వారు మిగిలిన ఏరియాల్లో రిజర్వేషన్లు పొందడానికి వీల్లేకుండా పోతుంది’ అని బెంచ్‌ వివరించింది. కులాల జాబితాలు సవరించనంతకాలం,  కోటా నిబంధనలను సమీక్షించనంతకాలం రిజర్వేషన్ల విధానం విసిరే సవాళ్లను ఎదుర్కొనే రాజకీయ సంకల్పం ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలకు  ఉండడం కష్టమేనని సుప్రీం బెంచ్‌ వ్యాఖ్యానించింది. రాజ్యాధికారంలో భాగం పొందేందుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చేసిన యత్నాలు ఫలించడం లేదనీ, వారు వివక్షకు గురవుతున్నారని, అందుకే రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చిందనీ వివరించింది. సామాజిక అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం పదేళ్లలోగా అంతం కావాలని తొలుత రాజ్యాంగ నిర్ణేతలు లక్షించారని, కానీ ప్రభుత్వాలు క్రమేణా సవరణలు తెచ్చి వాటికి గండి కొటాయనీ, జాబితాలు మార్చక, రిజర్వేషన్‌ నిబంధనలు మార్చక అలానే వదిలేశాయనీ, ఫలితంగా... ఇవి అసలైన లబ్ధిదారులకు అందకుండా పోయాయని బెంచ్‌ నిష్కర్షగా విమర్శించింది. పైపెచ్చు.., రిజర్వేషన్‌ శాతం పెంచాలన్న వాదనలు, రిజర్వేషన్లలో సబ్‌ కోటా కోసం డిమాండ్లు క్రమేణా పెరిగిపోయాయని బెంచ్‌ తప్పుబట్టింది.

‘అసలు షెడ్యూల్డ్‌ ఏరియాలు ఎందుకు ప్రకటించారు? అక్కడ ఉన్న గిరిజనుల జీవన విధానం వేరు. సంస్కృతి వేరు. వారి న్యాయ విధానం, సాంస్కృతిక వైరుధ్యం మనలా ఉండవు. అందరికీ అందే విద్య వారికి చేరదు. ఫలితంగా వారు వెనకబడే ఉంటారు. అలాంటి వారికి చేయూతనివ్వాలి. వారిని ఆదిమ సంస్కృతి నుంచి బయటకు తీసుకొచ్చి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. వారిని జంతుప్రదర్శనశాలలో ఉంచిన మనుషులుగా భావించరాదు. వారి ప్రాచీన నాగరికతను, సంప్రదాయ నృత్యాలను వినోద దృష్టితో చూడరాదు’’ అని బెంచ్‌ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది.

రివ్యూ పిటిషన్‌ వేయాలి: తమ్మినేని

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2000 సంవత్సరంలో వచ్చిన జీవో నం.3ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పు అమలు జరగకుండా ేస్టఆర్డర్‌ పొందేలా తక్షణం జోక్యం చేసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

వేల మంది నష్టపోయారు

సుప్రీం తీర్పుపై పిటిషనర్‌ లీలాప్రసాద్‌

ఖమ్మం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : ఏజెన్సీలో నూటికి నూరుశాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే ఉండాలని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం దాకా వేలాది మంది గిరిజనేతర నిరుద్యోగులు నష్టపోయారని, వారి జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని పిటిషనర్‌ చేబ్రోలు లీలాప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా సమీక్షించి తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.  అప్పట్లో ఖమ్మం జిల్లాలో 2వేల పోస్టులు గిరిజనులకు కేటాయించారని, తద్వారా అన్ని అర్హతలున్నా ఉపాధ్యాయ పోస్టుకు తమని అనర్హులను చేశారని వాపోయారు. టీచరుగా పనిచేయాలన్న తన నెరవేరకుండా పోయిందంటూ...  ఇప్పుడు తనకు 40 ఏళ్లని, ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా లేదని, చిన్నరైతుగా చింతకాని మండలం పాతర్లపాడులో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నానని వివరించారు. అప్పట్లోనే తీర్పు వచ్చి ఉంటే తమ లాంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించి ఉండేవని, ఇప్పుడు వచ్చిన తీర్పు ద్వారా న్యాయం గెలించిందన్న సంతృప్తి ఉన్నా, ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుపొందలేదన్న బాధ ఉందన్నారు.

Thursday, April 16, 2020

అమెరికా కాంగ్రెస్‌లో ‘అంబేడ్కర్‌’

అమెరికా కాంగ్రెస్‌లో ‘అంబేడ్కర్‌’

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు అమెరికా కాంగ్రెస్‌లో అరుదైన గౌరవం లభించింది. ఆధునిక సమాజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అంబేడ్కర్‌ సేవలను గుర్తిస్తూ ప్రతినిధుల సభలో తొలిసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆ రోజున కాంగ్రెస్‌ ప్రతినిధి రో ఖన్నా సభలో ఈ తీర్మానాన్ని పెట్టారు. భారత్‌లో అంటరానితనం, అసమానతలను రూపుమాపేందుకు అంబేడ్కర్‌ పోరాటం చేసి విజయం సాధించారని ఆయన తెలిపారు.  

Monday, April 13, 2020

Statement condemning the impending arrest of Prof Anand Teltumbde

Statement condemning the impending arrest of Prof Anand Teltumbde and demanding that trumped up charges against him be dropped
08 April 2020

An illustration depicting the scholar and activist Anand Teltumbde with BR Ambedkar. Teltumbde is married to Ramabai Anandrao Teltumbde, Ambedkar’s only granddaughter. On 8 April, the Supreme Court granted Teltumbde one week to surrender in the Bhima Koregaon case. Two days earlier, the All India Forum for Right to Education had issued a statement on condemning the impending arrest of Teltumbde. 

SIDDHESH GAUTAM / COURTESY PRACHI TELTUMBDE

On 16 March 2020, a Supreme Court bench comprising the judges Arun Mishra and Mukeshkumar Rasikbhai Shah rejected the anticipatory bail pleas of the civil-rights activist Gautam Navlakha and the writer Teltumbde, in relation to the violence at Bhima Koregaon in January 2018. Navlakha and Teltumbde were booked by the Pune Police under the draconian Unlawful Activities (Prevention) Act for alleged Maoist links in 2018. The Supreme Court asked Navlakha and Teltumbde to surrender on 6 April. On 8 April, the Supreme Court granted the activists Gautam Navlakha and Anand Teltumbde one week to surrender in the Bhima Koregaon case, registered under the draconian UAPA. The All India Forum for Right to Education organised a virtual press conference on 6th April 2020 to register its strongest condemnation of the impending arrest of Prof. Anand Teltumbde. The full, unedited text of the statement is below.

All-India Forum for Right to Education organised a virtual press conference on 6th April 2020 to register its strongest condemnation of the impending arrest of Prof. Anand Teltumbde, Member Presidium of AIFRTE and Senior Professor and Chair Big Data Analysis, Goa Institute of Management, on April 6, 2020. The Supreme Court had denied him anticipatory bail on the demand of the NIA although he had been fully co-operating with investigating agencies.

Notwithstanding the pandemic generated national lockdown, the activists and intelectuals associated with AIFRRTE took up a vigorous public campaign in solidarity with Prof. Anand Teltumbde. Initiating the press-conference, AIFRTE Organising Secretary Dr Vikas Gupta informed that keeping in view the ongoing nationwide lockdown, a massive social media and online campaign has been initiated by AIFRTE in support of Prof Anand Teltumbde. This includes an online petition signed by more than 2000 persons including leading intellectuals; twitter messages shared by more than 15,000 persons including many celebrities; and a hunger strike by nearly 45 people in the country on 6th April (Annexure 2). On humanitarian grounds under covid-19 Pandemic, and given the questionable charges against him, AIFRTE has forwarded a petition signed by almost two thousand citizens to the President and the Chief justice of India to stop Prof. Teltumbde’s arrest and further to drop the ill-conceived case against him while also appealing to the Prime Minister and the Central Home Minister to issue instructions to the concerned authorities accordingly. Several organisations from Punjab also expressed solidarity with Anand Teltumbde and Gautam Navlakha (Annexure 3). 

The conference was addressed by Prof. Jagmohan Singh (Ludhiana, Punjab), Chairperson, AIFRTE;  Prof. G. Haragopal (Telungana), Presidium Member of AIFRTE (in absentia, statement in Annexure 1); Prof. Madhu Prasad (Delhi University, Spokes Person, AIFRTE( in absentia, statement in Annexure 1); Prof. K. Chakradhar Rao (Hyderabad), Member, Presidium, AIFRTE; Prof. Anil Sadgopal (Bhopal/former Dean, Faculty of Education, DU), Member, Presidium, AIFRTE; Sh. Ramesh Patnaik (Guntur, Andhra Pradesh), Member, Presidium, AIFRTE; Prof. Nandita Narain  (former President, DUTA and FedCUTA, Delhi); Prof. Ganesh Devy (Dharwad, Karnataka), President, Rashtra Sewa Dal (in absentia, statement in Annexure 1); Prof. Hanibabu MT (Delhi University); Prof. Chaman Lal (Delhi), Former Professor, JNU & Chairperson, Shaheed Bhagat Singh Study Group;  Prof. Manoranjan Mohanty (Bhubaneswar), Former Professor, Delhi University and Council for Social Development; and others. 

The speakers highlighted that the state action against Anand Teltumbde and Gautam Navlakha is part of a larger pattern of state assault on the democratic rights and liberties of the people and on principles of equity and justice that lie at the very foundation of our republic. They underlined the need for all democratic and progressive forces to come together and welcomed their joint action in this campaign as a positive sign. They underlined that the case against Anand Teltumbde is not based on any information or documentation found in his possession. It relies only on reference to someone referred to as Anand in a letter found on the computer of Rona Wilson. The veracity of the documents found on the computer are themselves in doubt as experts have discovered the possibility of remote access to and planting of documents in the said computer. As such any documents sourced from this computer can hardly be treated as ‘evidence’.

The panellists underlined that Prof. Teltumbde is not merely a member of the family of Dr B.R. Ambedkar but also a renowned academician and a leading civil liberties activist. His theoretical and senior managerial contribution to the development of the IT sector and the Oil and Gas sector [and] in India is widely recognized and he has received several prestigious awards for his writing and work in these areas. 

AIFRTE firmly believes that the case filed against him under the draconian UAPA which allows for indefinite incarceration without trial, is motivated with the intention of silencing a significant critical voice against anti-democratic policies and practices of the government. This includes Prof. Teltumbde’s stand against the NEP 2020 as it is against the core features of Indian Constitution including reservation and social justice.  It is an outrageous attempt to harass a leading figure in the civil liberties movement although it claims to have ‘discovered’ his links with banned Maoist Organisations. This is even more shocking as Prof. Teltumbde is a consistent adherent to principles of non-violence and has at no point in his prominent role in the democratic movement in defence of civil liberties ever participated in, or given support to, violent or unlawful methods of struggle.

Today in the grip of the deadly Corona Virus pandemic, when governments are releasing convicts and under trials on parole because overcrowded prisons present a grave threat, it is appalling that an innocent person and one who is recognized as a significant contributor to the country’s development should be denied anticipatory bail. Prof. Teltumbde is 68 years and a chronic asthmatic and hence is in the highest target category threatened with the Novel Corona virus.

Please visit the following web-page for further details about Prof. Teltumbde; the concocted Police Plot; AIFRTE’s online petition at change.org in various languages; solidarity campaign as well as AIFRTE’s appeals to the CJI and the President of India [etc].

Who is Anand Teltumbde, and why was he arrested recently?

Who is Anand Teltumbde, and why was he arrested recently?
G. SampathFEBRUARY 16, 2019 20:09 IST
UPDATED: FEBRUARY 16, 2019 20:38 IST
SHARE ARTICLE 1PRINTA A A
BANGALORE, 16/04/2011: Scholar Anand Teltumbde at an interview with The Hindu, in Bangalore on April 16, 2011. Photo: V. Sreenivasa Murthy
BANGALORE, 16/04/2011: Scholar Anand Teltumbde at an interview with The Hindu, in Bangalore on April 16, 2011. Photo: V. Sreenivasa Murthy  

Academic and columnist Anand Teltumbde is not only one of India’s foremost public intellectuals, he is also someone known for speaking truth to power. In his column ‘Margin Speak’ in the Economic and Political Weekly, he has been scathing in his criticism of the Narendra Modi government, especially over issues of social welfare, communal harmony, and the persecution of social activists.

Why was he arrested?
On August 29 last year, Mr. Teltumbde himself became the target of state action when law enforcement officials raided his home in Goa, where he is a faculty member of the Goa Institute of Management. The raid was reportedly in connection with his alleged links to the Bhima Koregaon violence of January 1, 2018. The Maharashtra police also claimed that he was involved in a Maoist plot to assassinate Prime Minister Narendra Modi. It booked him under the Unlawful Activities (Prevention) Act, a law that makes it extremely difficult for the accused to obtain bail. Mr. Teltumbde has rubbished these allegations. He approached the Supreme Court to have the First Information Report (FIR) against him quashed. On January 14 this year, the Supreme Court refused to quash the FIR, but gave him four weeks to apply for anticipatory bail. On February 1, a Pune court rejected his application for anticipatory bail, with the additional sessions judge K.D. Vadane observing that “there is sufficient material collected by the investigating officer to show the involvement of the present accused in the commission of the offence.”

Mr. Teltumbde then appealed to the Bombay High Court, and it was while he was travelling to Mumbai to meet his lawyer that the Pune police arrested him at the airport at 3.30 a.m. on February 3. The arrest sparked immediate outrage on social media as the Supreme Court’s protection against arrest was in force till February 11. When he was produced in court later that day, the same judge who had rejected his bail application ordered his immediate release, noting that the Supreme Court’s order “is an umbrella protection for four weeks and [Mr.] Teltumbde can avail himself of all options available to him within this period.”

Where does he hail from?
Mr. Teltumbde was born in a small village called Rajur in Maharashtra’s Yavatmal district. After a degree in Mechanical Engineering and a Ph.D. in cybernetic modelling, he enjoyed a successful career as a management professional. But alongside that, Mr. Teltumbde was a civil rights activist. In his writings, he combines an Ambedkarite perspective with a Marxist understanding of political economy. His books, most notably Khairlanji: A Strange and Bitter Crop and Republic of Caste, are a searing indictment of the Indian republic’s failure to seriously confront the challenges of caste violence and injustice.

Where does he stand?
On January 1, 2018, when lakhs of Dalits gathered at the Bhima Koregaon war memorial to celebrate the 200th anniversary of the 1818 Battle of Koregaon, violence broke out, and one person was killed. The police said the violence was incited by participants of the Elgaar Parishad, held by 260 non-profit groups on December 31, 2017 in Pune’s Shaniwar wada. Ten activists and intellectuals were arrested on the charges of having Maoist links, instigating the Bhima Koregaon violence and plotting to assassinate the Prime Minister. The police want to add Mr. Teltumbde to the list of arrested suspects.

What lies in store?
On February 11, the Bombay High Court extended Mr. Teltumbde’s interim protection against arrest till February 22. Mr. Teltumbde has maintained that the charges are fabricated, and represent nothing but an attempt to clamp down on dissent.

Day before surrendering to NIA, Anand Teltumbde writes to the people of India

Day before surrendering to NIA, Anand Teltumbde writes to the people of India
Sonam SaigalMUMBAI, APRIL 14, 2020 04:03 IST
UPDATED: APRIL 14, 2020 04:03 IST
SHARE ARTICLE 0PRINTA A A
Anand Teltumbde
Anand Teltumbde   | Photo Credit: Mandar Tannu

‘I earnestly hope that you will speak out before your turn comes’
Professor Anand Teltumbde, an engineer and Indian Institute of Management (IIM) graduate who used to teach at the Indian Institute of Technology (Kharagpur), wrote an open letter ‘to the people of India’ a day before he surrenders to the National Investigation Agency (NIA) after the Supreme Court denied him any relief.

“I am aware this may be completely drowned in the motivated cacophony of the BJP-RSS combine and the subservient media but I still think it may be worth talking to you as I do not know whether I would get another opportunity,” Mr. Teltumbde noted in his three-page letter.

He said his ‘world turned completely topsy-turvy’ in August 2018 when a team of policemen raided his house in the faculty housing complex of Goa Institute of Management and accused of him having a connection with the Bhima-Koregaon violence.


“Although, I was aware that police used to visit the organisers of my lectures, mostly universities, and scare them with enquiries about me, I thought they might be mistaking me for my brother who left family years back,” the letter said. But everything changed for him when the director of his institute called him, while he was in Mumbai on an official visit, and told him the police had raided the campus looking for him.

VDO.AI

Also read: Who is Anand Teltumbde, and why was he arrested recently?

The police team which raided the institute forcibly got a duplicate key from the security guard, and took videos of his house, claimed Mr. Teltumbde. “Our ordeal began right there,” he said. On the advice of lawyers, he asked his wife to take the next flight to Goa and lodge a complaint with the Bicholim police station stating that their house had been opened in their absence and they would not be responsible if police officials had planted anything. His wife also volunteered to give their telephone number if the officials wanted to conduct inquiries.

Mr. Teltumbde said that in his voluminous writings, which include 30 books, some published internationally, there has not been any insinuation of support to violence or any subversive movement. “But at the fag end of my life, I am being charged for the heinous crime under the draconian UAPA.”

Also read: ‘At least delay the arrest of Teltumbde, Navlakha’

According to him, the details of the case are strewn across the internet and are enough for any person to know that it is a “clumsy and criminal fabrication.”

Mr. Teltumbde’s letter reads, “I am implicated on the basis of the five letters among 13 that the police purportedly recovered from the computers of two arrestees in the case. Nothing has been recovered from me. The letters refer to ‘Anand’, a common name in India, but the police unquestioningly identified it with me.”

Also read: Anand Teltumbde’s release just interim relief, says activists

The professor said the form and content of the letters has been trashed by experts and even a justice of the Supreme Court, the only one in the entire judiciary who went into the nature of the evidence. Additionally, the content does not refer to anything that could be remotely construed as even a simple crime, he claims.

“But taking shelter under the draconian provisions of the UAPA, that renders a person defenseless, I am being jailed,” Mr. Teltumbde said, adding, “And this can happen literally to ANYONE.”

“As I see my India being ruined, it is with a feeble hope that I write to you at such a grim moment. Well, I am off to NIA custody and do not know when I shall be able to talk to you again. However, I earnestly hope that you will speak out before your turn comes,” the letter concluded.

నిర్బంధంలో అంబేడ్కర్‌ ఆత్మబంధువు

నిర్బంధంలో అంబేడ్కర్‌ ఆత్మబంధువు
ఇవ్వాళ కరోనా అందరినీ గృహ నిర్బంధంలోకి నెట్టింది. ఈ సందర్భం వల్లే సుప్రీంకోర్టు జైళ్లల్లో ఉండే ఖైదీలను సాధ్యమైనంత మేరకు కనీసం ఆరు వారాలు పేరోల్‌ మీద విడుదల చేయాలని ఆదేశించింది. దీంట్లో భాగంగానే మహారాష్ట్రలో పదకొండు వేల మందిని విడుదల చేసారు. చాలా ఆశ్చర్యంగా అటు ఒక ఆదేశం అమలులో ఉన్నప్పడే ఆనంద్‌ తేల్తుంబ్డే లాంటి వాళ్లకు అలాంటి ప్రమాణాన్ని కూడా అమలు చేయకుండా, లాయరు వాదనలు వినకుండా, ఒక వారం రోజుల్లో లొంగిపోవాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వారాంతం విచిత్రంగా డా. అంబేడ్కర్‌ జయంతి 14 ఏప్రిల్‌ అయ్యింది.

యాదృచ్ఛికమే ఐనా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 129వ జయంతి రోజే డా. అంబేడ్కర్‌ కుటుంబ సభ్యుడు ఆయన మేధో వారసుడు అరుదైన మేధావి ఆనంద్‌ తేల్తుంబ్డే జైలులోకి వెళ్ళవలసి రావడం ఒక పెద్ద చారిత్రక విషాదం. స్వాతంత్య్రానంతరంలో అతి పేద దళిత కుటుంబంలో పుట్టిన ఆనంద్‌ తెల్తుంబ్డే డాక్టర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో కేవలం తన స్వయంశక్తితో అత్యంత ప్రతిభావంతుడైన మేధావిగా ఎదిగాడు. బహుశా నాకు తెలిసి అంబేడ్కర్‌ రచనలను అంత క్షుణ్ణంగా చదివిన వారు చాలా తక్కువ. ఆనంద్‌ అంబేడ్కర్‌ను లోతుగా అధ్యయనం చేయడమే కాక మార్క్సిజాన్ని కూడా అంతే లోతుగా అన్వేషించాడు. మార్క్సిజం చారిత్రక, తాత్విక, నైతిక కోణాలని చాలా సమగ్రంగా చాలా నిశితంగా అధ్యయనం చేసాడు. చాలా ఆశ్చర్యంగా గాంధీజీ రచనలను కూడా చాలా గౌరవంగా చదవడమే కాక, గాంధీని భారత సమాజం మరింత పరిణతితో అంచనా వేయాలని వాదిస్తాడు. ఈ మూడు ఆలోచనా స్రవంతుల ప్రభావం ఆయన రచించిన 29 గ్రంథాలలో చూడవచ్చు. ఈ గ్రంథాలన్నీ ఆనంద్‌ మేధో శిఖరాలకి అద్దం పడతాయి.

ఆనంద్‌ చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. పేదరికం వలన సెలవుల్లో ఇళ్ళకు సున్నాలు వేసిన ఆదాయంతో చదువుకున్నాడు. ఆనంద్‌ తల్లిని కలిసినప్పుడు– మీ అబ్బాయికి చాలా పేరు ప్రతిష్టలున్నవి, మంచి అబ్బాయికి తల్లి మీరు అని అంటే అమాయకంగా నా ముఖమంతా తన చేతులతో అప్యాయంగా తరిచింది. మనసంతా ప్రేమతో నిండిన మనిషిలా అనిపించింది. ఆనంద్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు, ఆ తర్వాత బాంబే విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ చేసాడు. దాంతో బాటు ప్రతిష్ఠాత్మాకమైన అహ్మదాబాద్‌ ఐ.ఐ.యం నుండి మేనేజ్‌మెంట్‌లో పట్టా సాధించాడు. సాంకేతిక రంగంలో ఆధునిక ఐ.టి. రంగంలో మెగా అనలిటిక్స్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. కొంత కాలం బహుళ జాతి కంపెనీలో పని చేసి, భారత్‌ పెట్రోలియం కంపెనీలో ఎండిగా అలాగే సిఇఓగా పని చేసాడు. ఆయనకుండే అనుభవం వలన భారత ప్రభుత్వం ఆయనకు పెట్రోనెట్‌ ఇండియా లిమిటెడ్‌లో బాధ్యతలను అప్పచెప్పింది. ఈ అపార అనుభవం వలన ఆయనను మరో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటి ఖరగ్‌పూర్‌ ఆచార్యుడిగా ఆహ్వానించి, మేనేజ్‌మెంట్‌ ఎకనామిక్స్‌ బోధన బాధ్యతను అప్పచెప్పింది. అక్కడ విధులు నిర్వహిస్తున్నప్పుడే గోవా మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ మెగా డేటా అనలిటిక్‌ బోధించడానికి ఆహ్వానించింది. ఈ రంగంలో ప్రావీణ్యం కలిగిన కేవలం ఇరవై మంది నిష్ణాతులలో ఆనంద్‌ ఒకరు. నిజానికి ఈ అర్హతల వలన కర్ణాటక విశ్వవిద్యాలయము ఆయనకు గౌరవ డాక్టరేటునిచ్చి గౌరవించింది.

ఆనంద్‌ ఈ రంగాలకే పరిమితమై ఉంటే బహుశా భారత ప్రభుత్వం ఆయనకు పద్మ అవార్డులే ఇచ్చేది. చాలా మంది సాంకేతిక నిపుణుల వలే కేవలం తమ రంగం తప్ప దేనిని పట్టించుకునే మనస్తత్వం కాక, ఆనంద్‌కు ఉండే సామాజిక నేపథ్యం వల్ల సమాజంలో ఉండే వివక్ష, అసమానతలు, పేదరికం, కుల వ్యవస్థ, నిరుద్యోగం, భూమి సమస్య, ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద దోపిడీ, భూస్వామ్య సంబంధాలు, విద్య, వైద్యం లాంటి సమస్యల మీద స్పందిస్తూ ఒక వైపు తన సాంకేతికపర బాధ్యతలు నిర్వహిస్తూ నిరంతరంగా ఈ సమస్యలన్నింటి మీద రచనలు చేసాడు. ఉదాహరణకు ఆయన రచించిన ప్రామాణిక గ్రంథం ‘కైర్లాంజీ’ కేవలం పది రోజుల్లో అదీ చైనాలోని బీజింగ్‌ నుండి కెన్యాకు ప్రయాణిస్తూ విమానంలో, విమానాశ్రయంలో గడిపిన సమయంలో వ్రాసాడు. నవయానా అనే ప్రచు రణ సంస్థ బాధ్యుడు ఎస్‌. ఆనంద్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆనంద్‌ ఎంతో సృజనపరుడని పేర్కొన్నాడు.

బ్రాహ్మణీయ భావజాలం, కుల వ్యవస్థ, నియో లిబరలిజం, భూస్వామ్యం, అన్నింటికి మించి దేశంలో బలపడుతున్న ఫాసిస్టు శక్తుల మీద ఆయన లోతైన రచనలు చేయడమే కాక, దేశంలోని పేద వర్గాలని డా.అంబేడ్కర్‌ సూచించినట్లుగా ఎడ్యుకేట్‌ చేసే బాధ్యత నెత్తిన వేసుకున్నాడు. పేదవర్గాల మీద ప్రత్యేకంగా దళితుల మీద దాడులు జరిగితే తాను ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళ వైపు నిలబడ్డాడు. పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాతపల్లెలో దళితుల మీద బోయలు దాడి చేసినప్పుడు రెండు పర్యాయాలు రావడమే కాక వాళ్ళకు న్యాయం జరిగేలా కృషి చేసాడు. డా.అంబేడ్కర్‌ కుటుంబ సభ్యుడు వచ్చాడనేది పెద్ద వార్త అయ్యింది. నేను పాతపల్లికి వెళ్లినప్పుడు బోయలు అంబేద్కర్‌ మనుమడు వచ్చేంత పెద్ద నేరం మేం ఏం చేసాం అని అన్నారు. ఆనంద్‌ ప్రమేయం వల్ల జిల్లా యంత్రాంగం కూడా కదిలింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

ఇంత అరుదైన మనిషిని ఉపా చట్టం క్రింద అరెస్టు చేయడం ద్వారా రాజ్యం ఏ దిశగా పోతుందో స్పష్టంగా చూడవచ్చు. ఇంతకు ఆనంద్‌ చేసిన నేరమేమిటి, ఆయన మీద మోపిన నేరం భీమాకోరేగాం సంఘటనతో సంబంధమున్నదని, భీమాకోరేగాం మావోయిస్టు పార్టీ ప్రోద్బలంతో జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణ. భీమాకోరేగాం నిజానికీ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ రాజకీయ ఉద్యమ కృషిలో భాగం. దాదాపు రెండు శతాబ్దాల క్రితం బ్రాహ్మణ పీష్వాలను ఓడించిన బ్రిటిష్‌ సైన్యంలో దళితులు కీలక పాత్ర నిర్వహించారు. ఈ సంఘటన ద్వారా దళితుల్లో చైతన్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చని డా.అంబేడ్కర్‌ ఆలోచించారు. ఎన్నడు లేనిది 2018లోనే ఇది వివాదస్పదంగా మారింది. దానిని కేంద్ర, మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు వ్యతిరేకించి దేశంలోని పదకొండు మంది అత్యంత ప్రతిభావంతులను అరెస్టు చేసింది. జీవితంలో ఉన్నత విలువలని, ప్రమాణాలని ఆచరిస్తున్నవారు, వ్యవస్థతో రాజీ పడితే ఏ బిరుదులైనా, ఏ పదవులైనా పొందగలిగి జీవితంలో సుఖంగా జీవించగలిగే వారు ఈ విధంగా ఇవ్వాళ జైలులో బంధింపబడ్డారు. మొదట తొమ్మిది మందిని పునా పోలీసులు అరెస్టు చేసారు. ఇందులో ఆనంద్‌ తెల్తుంబ్డే, గౌతం నవాలాఖాలు బయట ఉండిపోయారు. ఆనంద్‌ విషయంలో బాంబే హైకోర్టు, అలాగే నవాలాఖా విషయంలో ఢిల్లీ హైకోర్టు కొన్ని సాంకేతిక లోపాల వలన స్టే ఇచ్చారు. ఈ స్టే కొనసాగుతున్న కాలంలోనే మహారాష్ట్రలో బిజెపికి అధికారం పోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భీమా కోరేగాం సంఘటన అలాగే ప్రధానమంత్రి మీద హత్యకు కుట్ర, అన్నవి కేవలం కల్పితమని ఇవి అమాయకుల మీద రుద్దబడ్డ కేసులని ఎన్‌.సి.పి. ప్రముఖుడు సీనియర్‌ నాయకుడు శరద్‌ పవార్‌ మేము ఆయనను కలసినప్పుడు మాతో అన్నాడు. ఈ కేసును తామే సమీక్షిస్తామని నిర్ణయించడంతో దాదాపు 18 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం కేసును మహారాష్ట్ర ప్రభుత్వ పరిధి నుండి తప్పించి తామే దీనిని ఎన్‌.ఐ.ఎ. ద్వారా డీల్‌ చేస్తామని తమ పరిధిలోకి తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత ఆనంద్‌ తెల్తుంబ్డే, గౌతం నవలఖాల స్టేను ఎత్తి వేయించి వాళ్ల అరెస్టుకు ఆదేశించారు.

ఆనంద్‌ అరెస్టును దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నోవ్‌ుచాంస్కీతో సహా చాలా మంది నిరసించారు. ఆయన అరెస్టు అవుతారనే వార్త రావడంతో దాదాపు పదిహేను వేల ట్వీట్స్‌ దానిని వ్యతిరేకిస్తూ రావడం చూస్తే ఆయనకుండే మద్దతు ఏంటో తెలుస్తుంది. ఆనంద్‌ అఖిల భారతీయ విద్యా హక్కు ఫోరంలో అధ్యక్ష వర్గ సభ్యుడు. ఈ ఫోరం ఆనంద్‌ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను చేపట్టింది. విద్య అందరికీ సమానంగా, నాణ్యంగా, ఉచితంగా అందుబాటులోకి రావాలని గత దశాబ్ద కాలంగా పోరాడుతున్నది. ఈ పోరాటంలో ఆనంద్‌ అగ్రభాగాన ఉన్నాడు. ఒకవైపు కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. మానవాళి భవిష్యత్తేమిటో తేల్చుకోమంటున్నది. ఒక కనిపించని నిర్జీవి ప్రపంచాన్నంతా జైళ్ళలోకి నెట్టింది. ఇంట్లో నుండి కదలడానికి వీల్లేదంటున్నది. భీమా కోరేగాం సంఘటనలో వరవరరావులాంటి మిత్రులను గృహనిర్బంధం అని కొంతకాలం ఇంట్లోనే నిర్బంధించారు. ఇవ్వాళ కరోనా అందరిని గృహ నిర్బంధంలోకి నెట్టింది. ఈ సందర్భం వల్లే సుప్రీంకోర్టు జైళ్లల్లో ఉండే ఖైదీలను సాధ్యమైనంత మేరకు కనీసం ఆరు వారాల పేరోల్‌ మీద విడుదల చేయాలని ఆదేశించింది. దీంట్లో భాగంగానే మహారాష్ట్రలో పదకొండు వేల మందిని విడుదల చేసారు. చాలా ఆశ్చర్యంగా అటు ఒక ఆదేశం అమలులో ఉన్నప్పుడే ఆనంద్‌ లాంటి వాళ్లకు అలాంటి ప్రమాణాన్ని కూడా అమలు చేయకుండా, లాయరు వాదించినా వినకుండా, ఒక వారం రోజుల్లో లొంగిపోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వారాంతం విచిత్రంగా డా.అంబేద్కర్‌ జయంతి 14 ఏప్రిల్‌ అయ్యింది. అంబేడ్కర్‌ మీద గౌరవ సూచనగా కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ‘‘ఒకవైపు అంబేద్కర్‌ మీద గౌరవం చూపిస్తూనే ఆయన కుటుంబ సభ్యుడిని జైలు పాలు చేయడంలో ప్రభుత్వ ద్వందత్వం కనిపిస్తుందని’’ అని ఆనంద్‌ అనడం అందరిని ఆలోచింపచేస్తున్నది. రాజ్యం తన స్వభావాన్ని తనకు తెలియకుండానే బహిర్గత పరుస్తుందనడానికి ఇంతకంటే పెద్ద సూచిక అవసరం లేదు.

ప్రొ. జి.హరగోపాల్‌

Sunday, September 15, 2019

రిజర్వేషన్లపై కర్ణిసేన అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

రిజర్వేషన్లపై కర్ణిసేన అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
16-09-2019 06:58:22

ఇండోర్ (మధ్యప్రదేశ్) : దేశంలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పన విషయంలో భారత కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ గోగమెడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికగా కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను బట్టి కల్పించాలని కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ డిమాండ్ చేశారు. ‘‘దేశంలో 78 శాతం మంది ప్రజలు రిజర్వేషన్లకు దూరంగా ఉన్నారు. ధనవంతులు, పలుకుబడి ఉన్న వారు రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకు రిజర్వేషన్లు దక్కడం లేదు.’’ అని సుఖ్‌దేవ్‌సింగ్ వ్యాఖ్యానించారు. దేశంలో రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికన కాకుండా వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కులాల ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పిస్తూ పాలకులు ప్రజలను విభజిస్తున్నారని, అందుకే రిజర్వేషన్లపై 2020లో సమీక్షించాలని కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ కోరారు. రిజర్వేషన్ల అమలుపై సమీక్షించాలని, కులాల ప్రాతిపదికగా కాకుండా ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తాము దేశంలో ఆందోళన చేస్తామని కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ వివరించారు.

Wednesday, September 11, 2019

Onam – Remembering The Murder of “Asura” King Mahabali

Onam – Remembering The Murder of “Asura” King Mahabali
FacebookTwitterWhatsAppTelegramBufferShare0


Onam is probably the only festival in Kerala which is celebrated across religions. Reasons could be different but it is observed by almost everyone in Kerala.

Amit Shah Onam
Amit Shah’s tweet on Onam a few years ago

While Dalits celebrate it as a homecoming of Mahabali, a mythical demon king associated with Dalit identity, RSS/BJP celebrates it as the birth of Vamana, Brahmin, whom they consider as an incarnation of Lord Vishnu. No surprises here.

Further, RSS mouthpiece, Kesari suggests that Onam be celebrated as Vamana Jayanti and the pot-bellied, handlebar king (Bali) be sent back to the netherworld, where all demons should belong.



In an attempt to distort and erase any reference to Dalit ruler, Brahmins have cooked various stories in which Dalits were portrayed as demons in mythical stories. According to the myths cooked by Brahmins, Mahabali is considered as a demon (Asura) king who ruled Kerala and was known for his giving and charitable nature. However, Dalit consider him to be a just and egalitarian icon.

The story of Onam goes like this –

Vishnu took the form of Vamana (diminutive) Brahmin and asks for three footlongs of land from King Mahabali. After Mahabali agreed, Vamana assumed a gargantuan form – he covered the earth with one step and the skies in another. For his third step, Vamana asked where shall he put his third step and Mahabali offered his own head. Vamana stepped on him and pushed him down to the netherworld, but granted Mahabali a yearly visit to his kingdom. This annual visit, homecoming, is celebrated in Kerala as Onam.

Read also -  Social Reform is Necessary for Political Reform - Dr Babasaheb Ambedkar
Later Brahmins wrote various Veda and scriptures in which Bali, an Asura king, was denigrated and Vamana, representing Brahmins, was glorified.

Despite the fact, Bali’s welfare state was beneficial to everyone, including Brahmins, Brahmins hated Bali just because he belonged to an Asura race according to them. Could we say, under King Bali, it was the first welfare state in the world?



According to Jotiba Phule, the Varna system began to be established after the defeat of Bali and Jotiba writes about King Bali and Vamana in his book Gulamgiri (Slavery). [Read – Onam – What Jotiba Phule Said About King Bali and Vamana] Hence, it could be said that Onam also marks the beginning of the caste system and slavery in Kerala.

Further according to Jotiba Phule, Bali was killed in the battlefield but his son Banasura defeated Vamana and Bali’s subjects celebrated the victory. To this day, women in Maharashtra remember Bali’s egalitarian rule and say,

Read also -  Wheel of Life: A Device to Teach Buddhism
“Ida Peeda Jao, Bali Raj Yeo” (May our troubles and sorrows go, and Bali’s rule return).

“Bali thus became for him [Phule] the symbol of human achievement. The missionary influence was demonstrated by his reference to Christ as the “Bali of the West.” Where most Europeans had seen Krishna as the equivalent and counter to Christ, and were followed by Brahmin theorists like Harishchandra making a reversal to claim priority for Krishna and Vishnu, Phule instead looked at the asura Bali as Christ. Bali figures at the centre of a long and somewhat puzzling Brahminic myth, killed despite his generosity by the deceitful Brahmin boy Waman [or Vamana],” writes Gail Omvedt in her book ‘Seeking Begumpura: The Social Vision of Anticaste Intellectuals’.



“The insistence to continue the celebration of Onam, therefore, is an insistence to celebrate the defeat of the struggles of the untouchables and the lower-castes of our country,” writes James Micheal on Round Table India.

Tuesday, September 10, 2019

2019 Padmashree Daya Pawar Memorial Award for Sheetal Sathe

2019 Padmashree Daya Pawar Memorial Award for Sheetal Sathe

FacebookTwitterWhatsAppTelegramBufferShare261


This year, ‘Padmashri Daya Pawar Smruti Puraskar’ (Padmashri Daya Pawar Memorial Award) was awarded to Meghana Pethe, Sheetal Sathe and Malika Amar Shaikh. This award is given in memory of Padmashree Daya Pawar. The award consists of a memento/trophy and cash of Rs. eleven thousand.


Prakash Ambedkar
@Prksh_Ambedkar
Heartfelt congratulations to Sheetal Sathe on winning the extremely prestigious 2019 Padmashree Daya Pawar Memorial Award. I hope everyone recognises the untiring hard work she has put in. She deserves every accolade for winning such a highly-regarded honour.

1,236
10:59 PM - Sep 6, 2019
Twitter Ads info and privacy
232 people are talking about this
“Heartfelt congratulations to Sheetal Sathe on winning the extremely prestigious 2019 Padmashree Daya Pawar Memorial Award. I hope everyone recognises the untiring hard work she has put in. She deserves every accolade for winning such a highly-regarded honour,” tweeted Prakash Ambedkar, National President of Vanchit Bahujan Aghadi and Bharip Bahujan Mahasangh.

About Sheetal Sathe
Sheetal Sathe is a well-known folk singer, poet and Dalit activist from Maharashtra. She is one of the lead singers of the famous troupe, Kabir Kala Manch. She has been prominently featured in Anand Patwardhan’s documentary film, Jai Bhim Comrade. Kabir Kala Manch had played an important role to mobilize people during Khairlangi protests in Maharashtra.

Sheetal Sathe’s performances are a unique mixture of Ambedkarite, Socialism and Feminism ideologies. In one of her songs, she calls for new Ambedkar in our new era.

Read also -  Ballia DM Apologized After Dalits' Protest With #ShoesForTheDM
“Better to sacrifice this body
than live like a corpse
Open your eyes to the
dream of Dalit martyrs
And create a new Bhim
For our new era.”

In May 2011, a crackdown by the Maharashtra Anti-Terrorism Squad (ATS) on musicians and poets accused of promoting Maoist or Naxalite ideology led to Sathe and other members of Kabir Kala Manch going into hiding.

Sathe and her husband, Sachin Mali, also a member of Kabir Kala Manch, finally came out of hiding in April 2013 at the Maharashtra Vidhan Bhavan in Mumbai, declaring it an act of satyagraha for free expression and not “surrender”, while also maintaining their innocence of the charges levelled against them. But in spite of her pregnancy, Sathe, along with her husband, were denied bail immediately and again on 4 June 2013 by the Mumbai Sessions Court. Finally, she was granted bail by the Bombay high court on 28 June 2013 on humanitarian grounds.

Award
Daya Pawar was a novelist, poet and writer from Ambedkarite literary tradition and his autobiographical novel ‘Baluta’ was one of the first works of literary genius from Dalit/Ambedkarite literary tradition; Baluta has also won several awards and went for numerous editions for publications. ‘Padmashri Daya Pawar Memorial Award’, stands for the commemoration of Daya Pawar and his literary contribution and to appreciate the literary contribution of contemporary writers, poets and novelists within the progressive movement. [Source]

Read also -  Prof Hany Babu MT's Public Statement on the Police Intimidation and Raid at His Home
The ‘Baluta’ award, started last year, has also been announced. This year’s recipient (the second recipient to win this award) is Dr Mangesh Banasode. He won it for his book ‘Ushta’, a Marathi translation of the Hindi book ‘Joothan’ – the autobiography well-known author Omprakash Valmiki.

The publishing house ‘Granthali’ has instituted this award to celebrate the 40th year of publication of ‘Baluta’ – the highly acclaimed autobiography of the late Daya Pawar.

The awards will be given by the Padmashree Daya Pawar Foundation in a ceremony to be held on Friday, 20 Sept at 5.30 pm at the hall of ‘Mumbai Marathi Patrakar Sangh’ (Bombay Association of Marathi journalists), Mumbai.

The chief guests would be Pratima Joshi, Dr Harishchandra Thorat and Dr Raosaheb Kasbe.

Monday, September 9, 2019

Reservation should continue till beneficiaries need it, says RSS
RSS joint general secretary Dattatreya Hosabale added that reservation is needed because there is social and economic disparity in society

By PTI in Pushkar
Published 9.09.19, 4:34 PMUpdated 9.09.19, 4:34 PM
a min read

RSS chief Mohan Bhagwat participates in the seven-day RSS camp, in Pushkar on Tuesday, September 3, 2019
RSS chief Mohan Bhagwat participates in the seven-day RSS camp, in Pushkar on Tuesday, September 3, 2019
PTI
AddThis Sharing Buttons
Reservation is required because there is social and economic disparity in the society, and should continue till its beneficiaries feel it is needed, Rashtriya Swayamsevak Sangh said in Pushkar on Monday.

RSS joint general secretary Dattatreya Hosabale added that the organisation strongly feels that temples, cremation grounds and water reservoirs should be open for all and not restricted to any specific caste.

"There is social and economic disparity in our society and therefore reservation is required...we totally support the reservation as mandated by the Constitution," he said at a press conference on the last day of the Sangh's three-day coordination meeting.

Asked whether the RSS feels reservation should not continue indefinitely, Hosabale said it is for the beneficiaries of the system to decide.

"Reservation should continue till its beneficiaries feel it is required," he said, clearing his organisation's stance on quotas.

A Dalit organisation, he said, had written to RSS chief Mohan Bhagwat applauding the Sangh's stand on ending discrimination in the society.

Reservation was not on the agenda of the Sangh's coordination meeting and was not discussed.

Over 200 delegates of 35 RSS affiliates attended the coordination meeting, the first after the 2019 Lok Sabha elections.

BJP working president J. P. Nadda and general secretary (organisation) B. L. Santhosh also attended the meeting.

Bhagwat recently suggested that a dialogue should be held in a harmonious atmosphere between those who avail themselves of reservation benefits and those who don't.






Reservation Should Go On Till There Is Untouchability: RSS
"On the issue of reservation, they will be needed till the time there is untouchability, economic need, and its beneficiaries feel they require it," RSS joint general secretary Dattatreya Hosabale said
All India | ANI | Updated: September 10, 2019 08:02 IST
by TaboolaSponsored LinksSponsored
417% rise in demand for Data Scientists in India (Source: ET) (upGrad& IIIT Bangalore)
Man decided to file divorce after he had taken a closer look at this photo! (Just Perfact)
EMAIL
PRINT
COMMENTS
Reservation Should Go On Till There Is Untouchability: RSS
Dattatreya Hosabale addressed the press after a 3-day meet of the RSS (File Photo)


PUSHKAR: Reservations should continue in the country till discrimination exists in the society, whether in the form of untouchability or economic reasons, said Dattatreya Hosabale, Rashtriya Swayamsevak Sangh (RSS) joint general secretary.
"RSS chief has said that water sources, temple and cemeteries should be available to everyone. On the issue of reservation, they will be needed till the time there is untouchability, economic need, and its beneficiaries feel they require it. The day it stops and its beneficiaries say we do not need it anymore then it will be stopped," Mr Hosabale said addressing a press conference at the end of the three-day All India Coordination Committee meeting in Rajasthan's Pushkar.

Talking about the National Register of Citizens (NRC) issue in Assam, Mr Hosabale said that more work needs to be done on the topic by the Center to single out every illegal immigrant residing in the nation.

"Assam conducted NRC under a fixed time as guided by the Supreme Court. NRC is a complex issue, the survey needs time. We also want the process to be quick but we feel there are many people of Bangladeshi origin who have documents from India. It was a newly elected government which was entrusted with a difficult task there," Mr Hosabale said.

"NRC report is not the final rule, the government will need to figure out what more steps need to be taken to find out the inefficiencies in it. There might be some shortcomings which people are speaking against but we welcome the step," he added.

RSS chief Mohan Bhagwat and heads of over 35 organisations affiliated to the RSS attended the three-day All India Coordination Committee meeting held between September 7 to 9 in Pushkar.

COMMENT
Other topics discussed included during the meeting included repeal of Article 370 in Jammu and Kashmir and construction of the Ram Mandir in Ayodhya.






RSS supports reservation, Sangh issues clarification on Mohan Bhagwat's remark
Issuing a clarification on Monday, RSS spokesperson Arun Kumar said that there were "attempts to create an unnecessary controversy over a part of Mohan Bhagwat ji's speech".
ADVERTISEMENT


India Today Web Desk
New Delhi
August 19, 2019UPDATED: August 19, 2019 20:41 IST
RSS supports reservation, Sangh issues clarification Mohan Bhagwat's remark (File photo)
RSS supports reservation, Sangh issues clarification Mohan Bhagwat's remark (File photo)
Rashtriya Swayamsevak Sangh has issued a clarification on RSS chief Mohan Bhagwat's call for dialogue on the reservation as the statement created an uproar.

On Sunday, Mohan Bhagwat had said that there should be conversation in harmonious atmosphere between those in favour of reservation and those against it.

"Those who favour reservation should speak keeping in mind the interests of those who are against it, and similarly those who oppose it should do the vice-versa," he had said.

The statement had erupted a controversy with Congress claiming that it exposed the "anti Dalit-backward face" of the RSS and the BJP.

"The anti Dalit-backward face of the RSS-BJP has been exposed. The conspiracy to end reservation for the poor and the policy of changing the Constitution have been uncovered," Congress' chief spokesperson Randeep Surjewala said in a series of tweets in Hindi.

Issuing a clarification on Monday, RSS spokesperson Arun Kumar said that there were "attempts to create an unnecessary controversy over a part of Mohan Bhagwat ji's speech".

"He called for a discussion on sensitive topics like reservation in a harmonious atmosphere. As far as RSS's view on reservation goes, that has been made clear several times that the Sangh supports reservation to Scheduled Castes, Scheduled Tribes, OBCs and economically-backward people," the statement said.


RSS

@RSSorg
सरसंघचालक श्री मोहन भागवत जी के दिल्ली में एक कार्यक्रम में दिये गये भाषण के एक भाग पर अनावश्यक विवाद खड़ा करने पर अखिल भारतीय प्रचार प्रमुख श्री अरुण कुमार जी का वक्तव्य :

View image on Twitter
12.1K
6:17 PM - Aug 19, 2019
Twitter Ads info and privacy
3,807 people are talking about this
Speaking at an event at IGNOU in New Delhi on Sunday, Bhagwat said that the RSS, the BJP and the party-led government were three different entities and one cannot be held responsible for actions of another.

ADVERTISEMENT

Talking about the perception of Sangh's influence over the Narendra Modi dispensation, Bhagwat said, "Since there are Sangh workers in BJP and this government, they will listen to RSS, but it is not mandatory for them to agree with us. They can disagree as well."

Since the BJP is in government, it has to look at the bigger picture and can disagree with the RSS point of view, he said, adding that once a party comes to power, for it the government and national interest become a priority.

Earlier, the RSS chief had advocated for a review of the reservation policy, drawing sharp reactions from many parties and caste groups.

Tuesday, August 6, 2019

Kanshi Ram’s Expertise in Using Caste Weapon Made BSP Challenge Vaidiki Brahmins in Cowbelt

Kanshi Ram’s Expertise in Using Caste Weapon Made BSP Challenge Vaidiki Brahmins in Cowbelt

FacebookTwitterWhatsAppBufferShare47


~ Following article was originally published in Dalit Voice in 2006.

Karl Marx wrote the entire philosophy of marxism and poured it into volumes and volumes sitting in the British Museum. But it was Lenin who translated marxism into a workable philosophy through appropriate strategies and tactics and built the powerful world superpower, Soviet Union, that rivalled the USA.


If Lenin was not born the books of Marx perhaps would have been rotting in the London library and we would have never heard of marxism. That way Lenin could be said greater than Marx.

Dr. Babasaheb Ambedkar and Kanshi Ram (who died on Oct.8, 2006) played the same role when it came to India.

The mouthpiece of BSP: Babasaheb laid down the philosophy — the gunpowder to blast Brahminism which never allowed peace and justice to reign in India. But it was a simple Punjabi shaven sadrarji, Kanshi Ram, a Chamar, who used that gunpowder that blasted Brahminism in its very Aryavarta heartland (cow belt).

That is the greatness of Kanshi Ram. And as a contemporary and a co-worker for 30 years, we were witness to this Kanshi Ram miracle that gave India its most powerful Dalit party (BSP). So much so Dalit Voice was dubbed by his critics as the mouthpiece of Kanshi Ram and his BSP. We never denied this charge.

Babasaheb was essentially a philosopher, a towering genius. In DV, we called him India’s tallest titan, “Father of India”, dwarfing all the worms created by Brahmins.

How to form Bahujan Samaj: Kanshi Ram is made out of different stuff. As a very cool, calculating strategist and tactician, he discovered a powerful, unbreakable material — the readily available, cheap and indigenous tool — to build the new India of Babasaheb’s dream. And that tool is caste.

From each according to his ability and to each according to his needs, is the great Marxist principle which when applied to India becomes Jiski jitni sankhya bhari, uski itni Bhagidari. This is the great contribution of Kanshi Ram to constitute the Bahujan Samaj on the basis of caste consciousness and caste consolidation. Brahminism is dead.

He went beyond Babasaheb, who confined himself to Dalits, but spread his net far and wide to include OBCs and even embraced converted Muslims, Christians and Sikhs (85%). This is Bahujan Samaj.

A serious reader of Dalit Voice, we used to have long discussions whenever we met. He noted that DV was highlighting the importance of the “law of contradictions” and the weapon of “caste to kill casteism” (Brahminism). We supplied him all the literature and he mastered both the subjects and put it to effective use.

Walking encyclopedia on caste: He had prodigious memory and new people by name which he never forgot. It is this memory that helped him make a pocket notebook of the different caste statistics — a veritable walking encyclopedia on caste.

Indian politics has ultimately come to mean the rule of caste. The micro-minority 3% Brahmins manage these castes and rule all of us.

It is possible for us to beat the Brahmin if SC/ST/BCs (65%) and Muslims (15%) are united under the Bahujan Samaj. This is what Kanshi Ram did.

But some dominant Dalit “subcastes” like the Mahars in Maharashtra, Madigas in AP and Holeyas in Karnataka were initially not willing to join Kanshi Ram as he was a Chamar. We can overcome this problem with the help of “caste identity”.

How Brahmins rule us: Brahminism thrived in India only by appropriately using the one caste against another caste and one religion against another religion. Kanshi Ram mastered the two subjects and used the two deadly weapons to build a powerful party of BSP.

Health neglected: But he never listened to our request to be careful regarding his health. He went on neglecting his health that finally led to his death. Babasaheb too neglected his health and died early. Kanshi Ram committed the same mistake. And today we are orphaned.

Dalit no to violence: As the Brahminical fascist forces led by BJP are bent upon dynamiting democracy in India and the Congress, the original Brahminical party, is incapable of resisting it and the Manuwadi communists are a spent force, the only party capable of saving democracy is BSP. In the guise of economic reforms, Manmohan Singh and his cronies are making the upper caste rich more headstrong.

Read also -  बाबासाहेब आंबेडकर के सर्वश्रेष्ठ अनमोल विचार व कथन हिंदी तथा इंग्लिश में
The social order has become more unequal and extremely intolerant. Dalits are India’s only ethnic group which has not taken to violence to blast the Manmohaniacs. We don’t want to take to violence but we can blast Brahminism with the power of our numbers — the Bahujan Samaj of 85% versus the Aryan Samaj of 15%.

Mayawati must rise: Sister Mayawati is carrying on the torch but we don’t know if she has made a study of the two mighty weapons: the law of contradictions and the “caste to fight casteism”. Kanshi Ram had introduced us to Mayawati twice but we never had any chance for serious talk as we used to have with Kanshi Ram.

Since Mayawati is also a Chamar and UP’s single largest Dalit caste is also Chamar — perhaps the most enlightened Dalit caste group in the country with a glorious future — she may once again become the CM. She has exploited UP’s complicated caste jumble by using the Brahmins (Periyar E.V. Ramaswamy said Brahmins are good servants but bad masters). Good strategy in the chess game of caste politics. (DV Edit July 16, 2005: “Mayawati follows the good old dictum: Brahmins are bad masters but good servants”). She is a young and dynamic dynamo. Plus she has the additional qualification being a woman.

Slavery in 21st century: If she has to extend the BSP influence to other states (our suggestion is not to bother much of South India, which will eventually fall in line but to concentrate on the cowbelt), she has to master the law of contradictions and sharpen the caste weapon to acquire political power.

Brahmins are well aware that caste weapon will wipe them out of politics. The Brahmins are deeply worried of this danger. That is why they are investing so much on hinduising (enslaving) us to kill our caste consciousness. There are innumerable Dalit castes which have not even tasted milk.

Hinduism is the only religion in the world which is using its scriptures and gods to enforce slavery, reigning supreme even in this 21st century.

The caste system is the other name for this oppressive Hinduism. It can be easily dismantled if only we pull out brick (caste) after brick from this pyramid called varna vyavastha. Hinduism is dead.

While Mayawati should continue her political management, she has to set up machinery to dynamite the caste system. We are ready to take this responsibility. The Brahmins are well aware of this possibility.

That is why they have killed the power of the elected representatives and transferred this power to the judiciary, media and financial institutions.

Naxalite menace: Manuwadi Naxalites have given them an opportunity for the first time to penetrate rural India. In Nepal, the Brahmin Prachanda of the Maoist Party is dictating things. India’s Brahminical people are excited about the rise of Prachanda. We will not be surprised if the manuwadi naxalites extend their influence all over India.

That is why Mayawati should concentrate on the cowbelt using the twin weapons of caste and contradictions before the Brahmana Jati Party (BJP) with its hold on urban areas and the manuwadi naxals ruling rural areas join hands to clamp their chanakyan dictatorship. The entire BSP national and state leadership knows Dalit Voice and the services we have rendered. It is bowing to our pressure Kanshi Ram set up a media centre in Noida (suburban Delhi) but the Brahminical forces killed it before it was born. We had many plans but Kanshi Ram’s ill-health came in the way.

We want Mayawati to fulfill those dreams. Dalit Voice is always there to realise the dreams of Babasaheb Ambedkar and Dadasaheb Kanshi Ram.

(Dalit Voice, Bangalore, VTR, Oct 20, 2006)

Thursday, July 25, 2019

నవయుగ ప్రవక్త పెరియార్‌


నవయుగ ప్రవక్త పెరియార్‌
Posted On: Sunday,September 17,2017

             పెరియార్‌ హేతువాద భావాలు చాలా తీవ్రమైనవి. ఆయన తన ఉద్యమాన్ని కూడా అంతే తీవ్రంగా నడిపించారు. 'దేవుని విగ్రహం గనుక ప్రజలు తాకటంతో మలినమైతే అలాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగులగొట్టి మంచి రోడ్ల నిర్మాణానికి  ఉపయోగించాలి. అలా కాకపోతే నది ఒడ్డున వేసుకుంటే బట్టలుతకటానికైనా వాడుకోవచ్చు' లాంటి  మాటలు ప్రజలను కొత్త దారిలో ఆలోచించేలా  చేశాయి.

                                 ప్రముఖ హేతువాది పెరియార్‌ జయంతిని సెప్టెంబర్‌ 17న దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. ఆయన ప్రచారం చేసిన 

హేతువాద-నాస్తిక భావాలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. 
'మన జీవితాన్ని నడిపించే భౌతిక శక్తులేవో, వాటిని అనుకూలంగా ఉపయోగించుకునేందుకు అవసరమైన విజ్ఞాన మేమిటో అందరూ గ్రహించాలి. 

అర్థంలేని మత విశ్వాసాలు, కాల దోషం పట్టిన ఆచారాలు, వాటిని వ్యాప్తిలో వుంచే సినిమాలు, సాహిత్యాలు, ఇతర క్షుద్రకళలు, దేవుళ్ళు, బాబాలు, 

భక్తులు, ప్రచారాలు- లాంటి భూతాలు మన జీవితాలను పట్టి పీల్చి పిప్పి చేస్తున్నాయి. నాగరిక ప్రపంచంలో వీటికి స్థానం లేదు. వీటి నుంచి జాతి 

విముక్తి పొందటమే గొప్ప అభ్యుదయం' అంటారు కొడవటిగంటి కుటుంబరావు. సరిగ్గా ఇలాంటి దృక్పథంతోనే సమాజం పట్ల గల మహత్తర బాధ్యతతో, 

మనుషుల మీద వల్లమాలిన ప్రేమతో -సమస్త మూఢ విశ్వాసాల మీద, అర్థం లేని మతాచారాల మీద బుద్ధుని దగ్గరి నుంచి (అంతకు మందు చార్వాకుల 

దగ్గరి నుంచి) నేటి రావిపూడి వెంకటాద్రి దాకా-పోరాడుతున్న వాళ్ళు అనేకులున్నారు. ఆధునిక యుగానికి సంబంధించినంతవరకు ఈ రంగంలో 

ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తన నిండు జీవితాన్ని ధారపోసిన మొట్ట మొదటి వ్యక్తి పెరియార్‌. ఆయన పూర్తి పేరు ఈ రోడ్‌ వెంకట 

రామస్వామి నాయకర. పెరియార్‌ ఆయనకు ప్రజలిచ్చిన బిరుదు. దీనర్థం పెద్దమనిషి -రుషి లేదా జ్ఞాని. 
శాస్త్ర, సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందిన దశలో- డేరాబాబా లాంటి వాళ్లు పుట్టుకు రావడం, బంగారం -డబ్బులను రెట్టింపు చేస్తామని, మత్తు 

పదార్థాలిచ్చి ఇల్లంతా లూఠీ చేయడం లాంటివి అనేకం జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుని చుట్టూ అల్లుకున్న విశ్వాసాల కారణంగా ముందుకు 

వస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇట్లా వుంటే ఏ మాత్రం చదువు, శాస్త్ర విజ్ఞానం లేని 90 ఏళ్ళ కిందట ఎలా వుండేదో ఊహించడం అంత కష్టమైన పనేం 

గాదు. అదిగో అలాంటి కాలంలో ప్రజలను చైతన్యం చేయటానికి ప్రధానంగా మూడు రంగాలను ఆయన ఎంచు కున్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా 

పోరాడటం, మత విశ్వాసాలు- మూఢ నమ్మకాలు వల్ల కలుగుతున్న నష్టాల మీద ప్రచారం చేయడం, స్త్రీల హక్కుల గురించి పోరాడటం. ఈ మూడు 

రంగాలకు సంబంధించినంత వరకు అపసవ్య ధోరణులున్నాయి. ఇవన్నీ సమాజానికి బ్రాహ్మణిజం నేర్పిన విలువల వల్ల ప్రతిఫలించినవే. దీంతో 

సహజంగానే పెరియార్‌కు బ్రాహ్మణిజం ప్రధాన శత్రువయ్యింది. తరువాతి కాలంలోని కాళోజీలాగే తన జీవితకాలంలో ఎక్కువ సమయం కేటాయించింది 

మాత్రం హేతువాద ప్రచారోద్యమం కోసమే.
పెరియార్‌ హేతువాద భావాలు చాలా తీవ్రమైనవి. ఆయన తన ఉద్యమాన్ని కూడా అంతే తీవ్రంగా నడిపించారు. 'దేవుని విగ్రహం గనుక ప్రజలు 

తాకటంతో మలినమైతే అలాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగులగొట్టి మంచి రోడ్ల నిర్మాణానికి 

ఉపయోగించాలి. అలా కాకపోతే నది ఒడ్డున వేసుకుంటే బట్టలుతకటానికైనా వాడుకోవచ్చు' లాంటి మాటలు ప్రజలను కొత్త దారిలో ఆలోచించేలా 

చేశాయి. తీవ్రమైన విమర్శతో, పదునైన అభివ్యక్తితో-తన ప్రసంగాలు, రచనలు అనేక మందిని హేతు వాదులుగా మార్చాయి. 1925, నవంబరు 23న 

ఆయన ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమం విస్తృతమైన కార్యక్రమాలు చేసి, ప్రజల మద్దతు విశేషంగా సంపాదించగలిగింది. అందులో భాగంగానే 

బ్రాహ్మణులు, మంత్రాలు లేని పెళ్ళిళ్లకు రూపకల్పన చేశారు.
సకల మూఢవిశ్వాసాలకు కారణం మతం పేరిట చలామణిలో వున్న గ్రంథాలే. పెరియార్‌ ఆ కారణంగానే రామాయణాన్ని తీవ్రంగా విమర్శించేవారు. 

దాన్ని ఆయన బూటకమైన చిత్ర విచిత్రమైన ఒక చెత్త చరిత్ర అనేవారు. అంబేద్కర్‌ మనుస్మృతిని దహనం చేసిన విధంగానే పెరియార్‌ రామాయణ 

గ్రంథాన్ని తగులబెట్టారు. ఒక వర్గం వారికి సమస్త ఆధిపత్యాలను ధారాదత్తం చేస్తూ- శూద్రులు, అతి శూద్రుల పేరిట 95 శాతం ప్రజలకు ఏ విధమైన 

హక్కులు లేకుండా చేసి -వాళ్లు కుక్కలు, కాకులతో సమానమన్న విధంగా, జంతువుల కంటే తక్కువ చేసి చూపిన అలాంటి పుస్తకాలను ఆయన 

వ్యతిరేకించారు. భావజాల పరంగా పెరియార్‌, అంబేద్కర్‌లు దాదాపు ఒకే కుదురుకు చెందిన వాళ్ళు. 1924-25లలో కేరళ రాష్ట్రంలోని వైక్కాం 

దేవాలయ పరిసరాల్లోకి నిమ్నకులాల వాళ్ళను అనుమతించలేదు. ఇటువంటివే ఇతర రెండు మూడు సంఘటనల నేపథ్యంలో పోరాటాలు జరిగాయి. ఈ 

సందర్భంలో బ్రాహ్మణీయ భావజాలన్ని గాంధీ సమర్థించారు. దీంతో ఆయన నుంచి దూరమవటమే కాక ఆయన నడిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని కూడా 

విడిచిపెట్టారు. అంబేద్కర్‌ కూడా గాంధీ భావాలతో తీవ్రంగా పోరాడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరేమో అణగారిన వర్గాలవైపు నిలబడి పోరాడుతుంటే 

తాతగారు ప్రజలను అణగదొక్కే వర్గాలవైపు వుండి వీళ్లను వీళ్ల ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నాలు చేయడం చరిత్రలో దాచినా దాగని సత్యం.
పెరియార్‌ తాను పుట్టిన తమిళనాడుతో పాటు దేశమంతా ముఖ్యంగా దక్షిణ భారతదేశమంతా పర్యటించి హేతువాద, నాస్తిక భావాలను ప్రచారం చేశారు. 

ఉత్తర భారతీయులు దక్షిణ ప్రాంతమ్మీద చూపిస్తున్న అనేకరకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాటాలు లేవనెత్తారు. దక్షిణ భారతదేశమ్మీద హిందీ భాషను 

బలవంతంగా రుద్దటానికి వ్యతిరేకంగా పోరాడారు. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా దక్షిణ భారతీయులందరినీ ఐక్యంగా వుంచడానికి ఆయన 

పడిన శ్రమ చాలా గొప్పది. అందుకోసం 1921 నుంచి అత్యంత క్రియాశీల రాజకీయాలు నెరుపుతున్న 'జస్టిస్‌ పార్టీ' పేరును 1944 ఆగష్టు 27న 

'ద్రవిడ కజగం'గా మార్చారు. దీన్ని సాంస్కృతిక రంగానికి మాత్రమే పరిమితం చేశారు. అనేక సందర్భాలలో తనకు రాజకీయా ధికారం కంటే 

సంస్కరణోద్యమాలే ప్రధానమని ప్రకటించిన గొప్ప వ్యక్తి పెరియార్‌. ఇలాంటి అరుదైన వ్యక్తిని గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం- విద్యా 

వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ(యునెస్కో) 1970 జూన్‌ 27న అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి త్రిగుణసేన్‌ ద్వారా సన్మాన పత్రాన్ని 

బహూకరింపజేసింది. అందులో పేర్కొన్న విధంగానే పెరియార్‌- నవయుగ ప్రవక్త, ఆగేయాసియా సోక్రటీసు, సంఘసంస్కరణా పితామహుడు, 

అజ్ఞానానికి, మూఢనమ్మకాలకు, అర్థరహితమైన ఆచార సాంప్రదాయాలకు ఆగర్భ శత్రువు.
- తోకల రాజేశం
సెల్‌ : 9676761415

Monday, July 22, 2019

దళిత ఉద్యమం లో క్రియాశీలంగ పనిచేసే వారికి కొన్ని ముఖ్య గమనికలు . Harathi Vageeshan

దళిత ఉద్యమం లో క్రియాశీలంగ పనిచేసే వారికి  కొన్ని ముఖ్య గమనికలు . 
Harathi Vageeshan
1) సామజిక మాధ్యమాల లో ఇతరత్రా రాతలు రాసే సమయం లో ఆవేశం ప్రధానం గా ఉండకుండా ,ఆలోచన ప్రధానం గా ఉండే రీతిలో రాయాలి
2) దళితులు ఎదురుకునే సమస్యలు ఎక్కువ సార్లు , కేవలం సమస్య ఎదురుకుంటూ ఉన్న వారి వలన మాత్రమే పరిష్కారం కావు, నలుగురు కూడి ఓపికతో కొట్లాడితే ఒక మేరకు అవి పరిష్కారం అవుతాయి కనుక ,క్రియాశీల దళిత కార్యకర్తలకు టీం బిల్డింగ్ పట్ల అవగాహన ఉండాలి , వారు భిన్నమైన తత్వాలు గల మనుషులను ఒక దగ్గరికి చేర్చే నేర్పు నేర్చుకోవాలి .
3) ఎవరైనా తమ వారి లోని ( నాయకులు లేక తోటి వారు ) తప్పులను ,పరిమితులను ఎత్తి చూపే సమయం లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ,ఎక్కువమటుకు అటువంటి చర్చలను బహిరంగంగా కాక పొరపాటు చేసిన మనిషికి( మనుషులకు) హుందాగా అందే టట్టు చూసు కోవాలి .
4) కొన్ని దశాబ్డులు గా దళిత ప్రశ్న మీద పని చేస్తూ అనేక అనుభవాలు పొందిన గట్టి మనుషులు,సమర్థులు , నిరంతరం యువ నాయ కత్వానికి నాయకత్వం అంటే ఏమిటి అన్న అంశాలను అందించాలి .
5) దళిత జీవితాలను మెరుగు పరుచుకోవడానికి ,దళితులమీద జరిగే అమానుష దాడులను ఎదురుకోవడానికి కేవలం ఆవేశం సరిపోదు అని అర్థం చేసుకోవాలి .
6) విపరీతం అయిన నాయకుల ఆరాధన మానివేయాలి .అది నిన్నటి బాబాసాహెబ్ గారుకావచ్చు నేటి మంద కృష్ణ వంటి వారు కావచ్చును .సామజిక పరివర్తనా రంగం లో విపరీతం అయిన పూజ చేసే మానసిక స్థితి చాలా ప్రమాదకరం అది ఆత్మ విమర్శ శక్తిని చంపి వేస్తుంది ,ఆలోచన ను తుంచి వేస్తుంది .
7) చాలా కాలం ప్రజా జీవితంలో ఉండే ప్రతి కార్యకర్తకు చుట్టూ కొంత బృందం తాయారు అవుతుంది , కొంత ప్రభుత్వం తో నూ ఇతరులతోనూ వ్యవహారం జరిపే నేర్పూ వస్తాయి .అయితే వాటిని చూసుకొని అదొక పెద్దవిషయం అయినట్టుఅహంకారాలు పెంచుకొని ముఠాలు కట్టుకునే దౌర్భాగ్యం లోకి పడి పోకూడదు .
* ఒక సామజిక శాస్త్ర విద్యార్థిగా అతి చిన్న సామజిక బాధ్యత లో భాగం గా ఇక్కడ ఇది రాయడం జరిగింది . ఇది ఎవరినీ నొప్పించాలను గానీ ,మెప్పించాలని గానీ రాసింది కాదు అని విన్నవించుకుంటున్నాను .

దళితోద్యమానికి సమీక్షా సమయం - Harathi Vageeshan

దళితోద్యమానికి సమీక్షా సమయం -  Harathi Vageeshan

పదోమ్మిది వందల ఏనబైల నడుమ జరిగిన చుండూరు , కారం చేెడు నరహంతక దాడు ల తరువాత జరిగిన అనేక పోరాటాల వలన , కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెట్టిన వలన విధాన పరం అయిన మార్పులు వచ్చి ,ఏసీ ఎస్టీ అత్యాచార నిరోహక చట్టం వచ్చింది . బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యాచరణ ను ,రచనలు చాలామంది అధ్యయనం చేసే దానికి దారి తీసినాయి . విప్లవ లెఫ్ట్ శిబిరం నుండి అనేక మంది అంబేద్కర్ ను అధ్యయనం చెసే వైపు కదిలినారు . కేవలం రాజ్యం తో సాయుధ పోరు సరిపోదు అనీసామాజిక విశ్లేషణ ,పోరాట రూపాలు , రెండూ మారి పోవాలని ఆలోచన మొదలు అయింది .

ఆ తరువాత పదోమ్మిది వందల తొంభై ల మొదట ( రిజర్వేషన్ పోరాటం ) దండోరా ఉద్యమం పుట్టింది. దళితులకు ఉన్న రిజర్వేషన్ల వర్గీకరణ అనే ప్రధాన డిమాండు తో అది పుట్టింది . అయితే దానికి ఒక ఆత్మగౌరవ పోరాట లక్షణం జోడు అయింది .పేరు చివర మాదిగ అని పెట్టుకోవడం ఒక ధిక్కార స్వరం గా అ పోరాటం మార్చింది . ఎక్కువగా తెలంగాణా లో తెలంగాణా లో ఒక మేరకు ఆంధ్రలో మాదిగ యువ జనం ప్రజా జీవితం లో బలం గా రావడానికి తోడ్పడింది . ప్రతి ఊరి రాజకీయ చిత్రపటం లోకి దండోరా కార్యకర్తలు ప్రవేశం చేయడం జరిగింది .దానికి అది గొప్ప అంశమే .

అయితే మొదటి పోరాటాల తో పోలిస్తే దండోరా ఉద్యమ డిమాండు చిన్నది . మొదలు పడి ఏండ్ల పోరాటం లోపట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ వర్గీకరణ జరిగి ,మాదిగ యువజనం ,మాదిగ కులానికి సమీప వర్తి కులాల వారు కొంత ప్రయోజనం తెలంగాణా లో పొందినారు .తరువాత వర్గీకరణ రద్దు అయింది .

వర్గీకరణ మాత్రమే దళితుల జీవన్మరణ సమస్య కాదు, కానీ అది ముఖ్యం అయిన డిిస్త్రిబ్యూటివ్ జస్టిస్ తో కూడిన సమస్య. ఆ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిన చూపిస్తోఉన్న ఉదాసీనత ,కారణం గా దళితుల నడుమ తీవ్రంగా దూరాలు పెరుగుతూ ఉన్నాయి . దళిత యువత లో ఈ దూరాలు మరీ పెరిగి పోయి కనిపిస్తూ ఉన్నాయి . ముందు మాల మాదిగ దూరాలు గా పెరిగిన ఈ దూరాలు ఇప్పుడు ''అధికారిక మాదిగ నాయకత్వము '' ( అంటే మంద కృష్ణ గారి నాయకత్వం లోని ది ) ,దానికి బయటి మాదిగ నాయకత్వం అనే విభజన కూ గురి అయ్యి ఉన్నది .

దళితులకు అంద వలిసిన సామజిక న్యాయం అన్న భావన లో ఉండి తీర వలిసిన వనరుల మీద హక్కు,సామర్థ్యాల పెంపు , ఆర్థిక వనరుల అందు బాటు వంటి అంశాలు ఉమ్మడి గా చేసే పోరాటాల వలన మాత్రమే సాధ్యం కాగలవు . రిజర్వేషన్ వర్గీకరణ జరిగే లోపు దళితులు కల్సి సాధించుకోవాల్సిన అనేక సమస్యలు ఎజండా లోకి రాక పోవడం పెద్ద సమస్య అయి కూర్చున్నది .

దళిత యువ నాయకత్వానికి ఒక లోతు గల శిక్షణ ఇచ్చే ఉద్యమ వాతావరనం కూడా పలుచ బడినట్టు కనిపిస్తూ ఉన్నది

దళిత ఉద్యమం తెచ్చిన చట్ట పరం అయిన రక్షణలు , తెలుగు రాష్ట్రాల లో ఉన్న స్పెషల్ కంపోనెంటు చట్టం అమలు వంటి వాటి మీద చర్చ సన్నగిల్లింది . చాలా పెద్ద పని జరగవలిసి ఉండగా దానిస్థానం లో ''ఎవరు మాదిగలకు నిజం అయిన ప్రతినిధి ?" అనే చర్చ పెద్దది గా మారి పోతూ ఉన్నది తెలంగాణా లో . మాల కులం దాని సమీప కులాల లోని చాలా మందికి ఈ హానికర మైన దూరాలను ఎట్లా తగ్గించుకోవాలి అనే ప్రశ్న వేసుకుని ఎరుకతో ప్రయతనం చేసి ఉమ్మడి తనాన్ని నిర్మించే స్థితీ కనబడటం లేదు .

ఈ వాతావరణం లో తెలంగాణాలో దళిత క్రియాశీల కార్యకర్తల నడుమ తీవ్ర మనస్పర్ధలు ఏర్పడి వ్యక్తి గత దాడులు కేసులు పెట్టుకోవడం స్థాయికి పోవడం ఆందోళన కరం. మొన్న ప్రొఫెసర్ఇ నాక్ గారిని తెగుడుతూ పలువురు వడిన భాష .నిన్న రాము బీరేల్లిమీద జరిగినదాడి పూర్తీ దూరం దూరం అంశాలు ఏమీ కావు .

సాధికారిక మాదిగ దండోరా తమది అనుకునే వారు ఈ విషయం లో చాలా ఆలోచించాల్సిన అవుసరం ఉంది .

ఇది ఇట్లా ఉండగా 1980 లనుండి పైచేస్తూ ఉన్న దళిత క్రియాశీలురు , ఈప్రయత్నాల మీద మీద కొంత లోతు గల అవగాహన ఉన్న వారు కూర్చుని , ఈ దాదాపు మూడున్నర దశాబ్దాల పయనం లో జరిగినది ఏమిటి ? ఇక ముందు ఏమి జరగాలి ? అని సమీక్ష చేసుకోవాల్సిన అవుసరం ఉంది . ఇది తిట్లూ ,శాపనార్థాలు, హద్దు దాటిన ఎకసెక్కాలు గా ఎట్టిపరిస్తితుల లోనూ మారకుండా చూసుకోవాలి . ఇది అట్లాటి సమీక్ష చేసుకోవలిసిన చారిత్రిక సందర్భం కూడా .

ఇప్పుడు ఇరవై ఒకటవ శతబ్దపు రెండు దశాబ్దాలు గడిచి పొతూ ఉన్నయి .1980 లు తొంబై లనాటి కంటే భిన్నం అయిన ప్రబుత్వ వ్యవస్థ ,ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి .సమాజం కూడా చాలా మార్పులకు లోను అవుతూఉన్నది .

ఈ స్థితి లో ఈ సమీక్షను ఎంత ఆలస్యం చేస్తే దళిత ఉద్యమానికి నష్టం . దళిత ఉద్యమానికే కాదు సానుకూల సమాజిక మార్పు ప్రయత్నాలకు అన్నిటికీ నష్టమే .

Tuesday, July 2, 2019

‘వారిని ఎస్సీల్లో చేర్చడం రాజ్యాంగవిరుద్ధం’

‘వారిని ఎస్సీల్లో చేర్చడం రాజ్యాంగవిరుద్ధం’
Jul 01, 2019, 16:10 IST
 Mayawati Responds On UP Govts Decision On OBC Castes  - Sakshi
లక్నో : యూపీ ప్రభుత్వం 17 ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చుతూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బీఎస్పీ చీఫ్‌ మాయావతి మండిపడ్డారు. ఎస్సీ క్యాటగిరీలో ఏ ప్రభుత్వమైనా మార్పుచేర్పులను రాజ్యాంగంలోని 341 ఆర్టికల్‌ నిరోధిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆ 17 ఓబీసీ వర్గాలు ప్రస్తుతం అటు ఓబీసీలు..ఇటు ఎస్సీలు కాకుండా పోయారని, వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరవని చెప్పారు.

రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆమె యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 341 ఆర్టికల్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టి రాజ్యాంగ ప్రక్రియకు అనుగుణంగా ఈ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆమె కోరారు. ఎస్సీ కోటాను సైతం అదే నిష్పత్తిలో పెంచాలని మాయావతి సూచించారు. గతంలో ఎస్పీ ప్రభుత్వం ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చిన సమయంలోనూ దాన్ని వ్యతిరేకించానని ఆమె గుర్తుచేశారు. కాగా యూపీ ప్రభుత్వం రాజ్‌భర్‌, మల్లా, ప్రజాపతి, కుమ్హర్‌ వంటి 17 ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేర్చుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

‘యూపీ సర్కార్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం’

‘యూపీ సర్కార్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం’

Jul 02, 2019, 19:21 IST
 Setback For Uttar Pradesh Government Over Obcs Issue - Sakshi
లక్నో : పదిహేడు ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చుతూ యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయాన్ని బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఇప్పటికే తప్పుపట్టగా, కేంద్ర సామాజిక న్యాయమంత్రి థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ సైతం యూపీ సర్కార్‌ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 17 అత్యంత వెనుకబడిన కులాలకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేయాలన్న యూపీ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.

కోర్టు సైతం సహేతుకం కాదని ప్రకటించిన ఈ నిర్ణయాన్ని యూపీ ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని మంత్రి కోరారు. రాజ్యాంగ నిబంధనలను పక్కనపెట్టి యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీఎస్పీ సభ్యుడు సతీష్‌ మిశ్రా ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. రాజ్యాంగంలోని 341 సెక్షన్‌ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ద్వారానే ఎస్సీ జాబితాలో ఎలాంటి మార్పుచేర్పులైనా చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.





Wednesday, June 19, 2019

30 Ambedkar Quotes That May Surprise The BJP

30 Ambedkar Quotes That May Surprise The BJP

https://www.huffingtonpost.in/2017/04/14/30-ambedkar-quotes-that-may-surprise-the-bjp_a_22039425/

"Hindu raj must be prevented at any cost," wrote Ambedkar.
By Shivam Vij
BJP National President Amit Shah and Union Home Minister Rajnath Singh paying floral tributes to the...
HINDUSTAN TIMES VIA GETTY IMAGES
BJP National President Amit Shah and Union Home Minister Rajnath Singh paying floral tributes to the Portraits of Pandit DeenDayal Upadhyaya, Bhimrao Ambedkar and Shyama Prasad Mukherjee before party workers'convention at Gandhi Maidan on April 14, 2015 in Patna.
The Bhartiya Janata Party (BJP) and the Narendra Modi-led government have plans to celebrate Dalit hero Bhim Rao Ambedkar's 126th birthday with great fanfare. It is surprising that they are doing so, because the BJP's Hindutva agenda is at odds with what Ambedkar wrote on Hinduism, Hindu nationalism, even beef-eating. Here are 30 Ambedkar quotes that may actually surprise the BJP.

On Hinduism and caste

"The first and foremost thing that must be recognised is that Hindu Society is a myth. The name Hindu is itself a foreign name. It was given by the Mohammedans to the natives for the purpose of distinguishing themselves [from them]. It does not occur in any Sanskrit work prior to the Mohammedan invasion. They did not feel the necessity of a common name, because they had no conception of their having constituted a community. Hindu Society as such does not exist. It is only a collection of castes. Each caste is conscious of its existence. Its survival is the be-all and end-all of its existence. Castes do not even form a federation. A caste has no feeling that it is affiliated to other castes, except when there is a Hindu-Muslim riot. On all other occasions each caste endeavours to segregate itself and to distinguish itself from other castes."
"The world owes much to rebels who would dare to argue in the face of the pontiff and insist that he is not infallible. I do not care about the credit which every progressive society must give to its rebels. I shall be satisfied if I make the Hindus realise that they are the sick men of India, and that their sickness is causing danger to the health and happiness of other Indians."
"Each caste not only dines among itself and marries among itself, but each caste prescribes its own distinctive dress. What other explanation can there be of the innumerable styles of dress worn by the men and women of India, which so amuse the tourists? Indeed the ideal Hindu must be like a rat living in his own hole, refusing to have any contact with others. There is an utter lack among the Hindus of what the sociologists call "consciousness of kind." There is no Hindu consciousness of kind. In every Hindu the consciousness that exists is the consciousness of his caste. That is the reason why the Hindus cannot be said to form a society or a nation."
"Anyone who relies on an attempt to turn the members of the caste Hindus into better men by improving their personal character is in my judgment wasting his energy and bugging an illusion."
"The Hindus criticise the Mohammedans for having spread their religion by the use of the sword. They also ridicule Christianity on the score of the Inquisition. But really speaking, who is better and more worthy of our respect--the Mohammedans and Christians who attempted to thrust down the throats of unwilling persons what they regarded as necessary for their salvation, or the Hindu who would not spread the light, who would endeavour to keep others in darkness, who would not consent to share his intellectual and social inheritance with those who are ready and willing to make it a part of their own make-up? I have no hesitation in saying that if the Mohammedan has been cruel, the Hindu has been mean; and meanness is worse than cruelty."
"To put the matter in general terms, Hinduism and social union are incompatible. By its very genius Hinduism believes in social separation, which is another name for social disunity and even creates social separation. If Hindus wish to be one, they will have to discard Hinduism. They cannot be one without violating Hinduism. Hinduism is the greatest obstacle to Hindu Unity. Hinduism cannot create that longing to belong which is the basis of all social unity. On the contrary Hinduism creates an eagerness to separate."
Images of Bhimrao Ramji Ambedkar known as Babasaheb, India's first minister of law and justice and a...
BLOOMBERG VIA GETTY IMAGES
Images of Bhimrao Ramji Ambedkar known as Babasaheb, India's first minister of law and justice and a social reformer who inspired the Dalit Buddhist Movement, top left, and gods and godesses are displayed outside a house in in Sambhal, Uttar Pradesh, India, on Monday, Aug. 22, 2016. Prime Minister Narendra Modi's Hindu-nationalist Bharatiya Janata Party (BJP) is seeking to woo Dalits in order to win the state's legislative elections, which would give him greater momentum to push his economic agenda at the national level. While the BJP dominated Uttar Pradesh in the 2014 national elections, Modi faces a tough fight for Dalit votes against several caste-based parties -- in a state where caste is the most important factor for voters. Photographer: Prashanth Vishwanathan/Bloomberg via Getty Images
"In the Hindu religion, one can[not] have freedom of speech. A Hindu must surrender his freedom of speech. He must act according to the Vedas. If the Vedas do not support the actions, instructions must be sought from the Smritis, and if the Smritis fail to provide any such instructions, he must follow in the footsteps of the great men. He is not supposed to reason. Hence, so long as you are in the Hindu religion, you cannot expect to have freedom of thought."
"It must be borne in mind that although there are castes among Non-Hindus, as there are among Hindus, caste has not the same social significance for Non-Hindus as it has for Hindus. Ask a Mohammedan or a Sikh who he is. He tells you that he is a Mohammedan or a Sikh, as the case may be. He does not tell you his caste, although he has one; and you are satisfied with his answer. When he tells you that he is a Muslim, you do not proceed to ask him whether he is a Shiya or a Suni; Sheikh or Saiyad; Khatik or Pinjari. When he tells you he is a Sikh, you do not ask him whether he is Jat or Roda, Mazbi or Ramdasi. But you are not satisfied, if a person tells you that he is a Hindu. You feel bound to inquire into his caste. Why? Because so essential is caste in the case of a Hindu, that without knowing it you do not feel sure what sort of a being he is."
On Food

"One can quite understand vegetarianism. One can quite understand meat-eating. But it is difficult to understand why a person who is a flesh-eater should object to one kind of flesh, namely cow's flesh. This is an anomaly which calls for explanation."
"The Census Returns show that the meat of the dead cow forms the chief item of food consumed by communities which are generally classified as untouchable communities. No Hindu community, however low, will touch cow's flesh. There is no community which is really an Untouchable community which has not something to do with the dead cow. Some eat her flesh, some remove the skin, some manufacture articles out of her skin and bones."
"The Touchables, whether they are vegetarians or flesh-eaters, are united in their objection to eat cow's flesh. As against them stand the Untouchables, who eat cow's flesh without compunction and as a matter of course and habit."
"...no one can doubt that there was a time when Hindus, both Brahmins and non-Brahmins, ate not only flesh but also beef."
NEW DELHI, INDIA - APRIL 14: People pay tributes during the floral tribute ceremony of Dr. B.R. Ambedkar...
HINDUSTAN TIMES VIA GETTY IMAGES
NEW DELHI, INDIA - APRIL 14: People pay tributes during the floral tribute ceremony of Dr. B.R. Ambedkar on his 125th birth anniversary at Parliament House, on April 14, 2016 in New Delhi, India. Born on April 14, 1891 to Bhimabai Sakpal and Ramji in Madhya Pradesh, Ambedkar was the Chief Architect of India's constitution. He died on December 6, 1956. (Photo by Arvind Yadav/Hindustan Times via Getty Images)
"People are not wrong in observing Caste. In my view, what is wrong is their religion, which has inculcated this notion of Caste. If this is correct, then obviously the enemy, you must grapple with is not the people who observe Caste, but the Shastras which teach them this religion of Caste."
"That the object of the Brahmins in giving up beef-eating was to snatch away from the Buddhist Bhikshus the supremacy they had acquired is evidenced by the adoption of vegetarianism by Brahmins."
"The sovereignty of scriptures of all religions must come to an end if we want to have a united integrated modern India."
"In Hinduism, conscience, reason and independent thinking have no scope for development."
"Caste may be bad. Caste may lead to conduct so gross as to be called man's inhumanity to man. All the same, it must be recognised that the Hindus observe Caste not because they are inhuman or wrong-headed. They observe Caste because they are deeply religious."
On democracy

"In India, Bhakti or what may be called the path of devotion or hero-worship, plays a part in its politics unequalled in magnitude by the part it plays in the politics of any other country in the world. Bhakti in religion may be a road to the salvation of the soul. But in politics, Bhakti or hero-worship is a sure road to degradation and to eventual dictatorship."
"I do not want that our loyalty as Indians should be in the slightest way affected by any competitive loyalty whether that loyalty arises out of our religion, out of our culture or out of our language. I want all people to be Indians first, Indian last and nothing else but Indians."
On Hindu nationalism and Pakistan

"If Hindu Raj does become a fact, it will, no doubt be the greatest calamity for this country. No matter what the Hindus say, Hinduism is a menace to liberty, equality and fraternity. It is incompatible with democracy. Hindu raj must be prevented at any cost."
"But it is right to ask if the Musalmans are the only sufferers from the evils that admittedly result from the undemocratic character of Hindu society. Are not the millions of Shudras and non-Brahmins, or millions of the Untouchables, suffering the worst consequences of the undemocratic character of Hindu society?"
BHOPAL, INDIA - APRIL 14: Followers celebrate the 125th birth anniversary of Dr. B.R. Ambedkar, on April...
HINDUSTAN TIMES VIA GETTY IMAGES
BHOPAL, INDIA - APRIL 14: Followers celebrate the 125th birth anniversary of Dr. B.R. Ambedkar, on April 14, 2016 in Bhopal, India. Bhimrao Ramji Ambedkar, popularly known as Babasaheb, is considered as the Father of Indian Constitution, the biggest and the most complex constitution in the world. The United Nations for the first time observed the 125th birth anniversary of Dr. BR Ambedkar, also dubbed 'Ambedkar Jayanti', at the UN headquarters in New York. Born on April 14, 1891 to Bhimabai Sakpal and Ramji in Madhya Pradesh, Ambedkar was the Chief Architect of India's constitution. He died on December 6, 1956. (Photo by Mujeeb Faruqui/Hindustan Times via Getty Images)
"The Muslims are howling against the Hindu Maha Sabha and its slogan of Hindudom and Hindu Raj. But who is responsible for this? Hindu Maha Sabha and Hindu Raj are the inescapable nemesis which the Musalmans have brought upon themselves by having a Muslim League. It is action and counter-action. One gives rise to the other. Not partition, but the abolition of the Muslim League and the formation of a mixed party of Hindus and Muslims is the only effective way of burying the ghost of Hindu Raj."
"This attitude of keeping education, wealth and power as a close preserve for themselves and refusing to share it, which the high caste Hindus have developed in their relation with the lower classes of Hindus, is sought to be extended by them to the Muslims. They want to exclude the Muslims from place and power, as they have done to the lower class Hindus. This trait of the high caste Hindus is the key to the understanding of their politics."
"Strange as it may appear, Mr. Savarkar and Mr. Jinnah instead of being opposed to each other on the one nation versus two nations issue are in complete agreement about it. Both agree, not only agree but insist that there are two nations in India—one the Muslim nation and the other Hindu nation."
"Nor should the formation of a mixed party of Hindus and Muslims be difficult in India. There are many lower orders in the Hindu society, whose economic, political and social needs are the same as those of the majority of the Muslims and they would be far more ready to make a common cause with the Muslims for achieving common end than they would with the high caste of Hindus who have denied and deprived them of ordinary human right for centuries."
"If the Musalman will not yield on the issue of Pakistan, then Pakistan must come. So far as I am concerned, the only important question is: Are the Musalmans determined to have Pakistan? Or is Pakistan a mere cry? Is it only a passing mood? Or does it represent their permanent aspiration? On this there may be difference of opinion. Once it becomes certain that the Muslims want Pakistan there can be no doubt that the wise course would be to concede the principle of it."
On Buddhism and conversion

"Though I was born a Hindu, I solemnly assure you that I will not die as a Hindu." - Before converting to Buddhism
"I will not believe in Brahma, Vishnu and Mahesh. Neither would I worship them." - In 22 vows administered while converting to Buddhism
"The teachings of Buddha are eternal, but even then Buddha did not proclaim them to be infallible. The religion of Buddha has the capacity to change according to times, a quality which no other religion can claim to have... Now what is the basis of Buddhism? If you study carefully, you will see that Buddhism is based on reason. There is an element of flexibility inherent in it, which is not found in any other religion." - In his speech while converting to Buddhism
"The history of India is nothing but a history of a mortal conflict between Buddhism and Brahminism." - From B.R. Ambedkar: Writings and Speeches, vol.3, p.267 (in the chapter, "The triumph of Brahminism: regicide or the birth of counter-revolution")